EX CM केसीआर को लग रहे हैं झटके पर झटके, MLA गुडेम महिपाल रेड्डी कांग्रेस में शामिल होने गये दिल्ली

हैदराबाद: पूर्व मुख्यमंत्री केसीआर झटके पर झटके लग रहे हैं। हाल ही में बांसुवाड़ा विधायक पोचारम श्रीनिवास रेड्डी और जगित्याला विधायक संजय कुमार कांग्रेस में शामिल हुए। अब पटानचेरु विधायक गुडेम महिपाल रेड्डी भी कांग्रेस में शामिल होने के लिए तैयार हैं। सीएम रेवंत के साथ दिल्ली गए महिपाल रेड्डी AICC नेताओं की मौजूदगी में कांग्रेस में शामिल होंगे।

गौरतलब है कि खैरताबाद के विधायक दानम नागेंदर, स्टेशन घनपुर के विधायक कडियम श्रीहरि, भद्राचलम के विधायक तेलम वेंकट राव ने चुनाव से पहले कांग्रेस का दामन थामा और चुनाव नतीजों के बाद पोचारम श्रीनिवास रेड्डी और संजय कुमार पार्टी में शामिल हो गए। अगर गुडेम महिपाल कांग्रेस में शामिल होते हैं तो बीआरएस छोड़ने वाले विधायकों की संख्या 6 तक पहुंच जाएगी।

प्रवर्तन निदेशालय (ईडी) के अधिकारियों ने हाल ही में विधायक गुडेम महिपाल रेड्डी और उनके भाई मधुसूदन रेड्डी के घरों और कार्यालयों पर छापेमारी की। पाया गया है कि अवैध खनन से 300 करोड़ रुपये जमा किये गये हैं। सरकार को रॉयल्टी के रूप में 39.08 करोड़ रुपये का01 भुगतान नहीं किया है।

यह भी पढ़ें-

బీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాక్

హైదరాబాద్ : బీఆర్ఎస్ కు వరుసగా షాకులమీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరగా లేటెస్ట్ గా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ వెంట ఢిల్లీ వెళ్లిన మహిపాల్ రెడ్డి ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.

ఎన్నికల ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఎన్నికల ఫలితాల తర్వాత పోచారం, సంజయ్ కుమార్ పార్టీలో చేరారు. గూడెం మహిపాల్ కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 6 కు చేరుతుంది.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇండ్లు, ఆఫీసుల్లో ఇటీవల ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌(ఈడీ) అధికారులు దాడులుచేశారు. అక్రమ మైనింగ్‌‌‌‌‌‌‌‌తో రూ.300 కోట్లు కూడబెట్టారని గుర్తించినట్టు తెలిపారు. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో చెల్లించాల్సిన మరో రూ. 39.08 కోట్లు ఎగవేసినట్టు వెల్లడించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X