मेस्सी से मिलने आये राहुल गांधी का जोरदार स्वागत, एक ही कार में ये दिग्गज नेता फलकनुमा पैलेस रवाना

हैदराबाद: कांग्रेस नेता और लोकसभा में विपक्ष के नेता राहुल गांधी का शमशाबाद एयरपोर्ट पर मुख्यमंत्री रेवंत रेड्डी और टीपीसीसी चीफ महेश कुमार गौड़ ने जोरदार स्वागत किया। फुटबॉल दिग्गज मेस्सी 13 दिसंबर को इंडिया गोट टूर-2025 के तहत उप्पल स्टेडियम में एक फ्रेंडली मैच खेलेंगे। राहुल गांधी यह मैच देखने हैदराबाद आए हैं। इस मौके पर सीएम रेवंत और टीपीसीसी चीफ महेश कुमार गौड़ ने एयरपोर्ट पर राहुल का शानदार स्वागत किया।

इसके बाद राहुल गांधी, रेवंत रेड्डी और महेश गौड़ एयरपोर्ट से एक ही कार में फलकनुमा पैलेस रवाना हो गये। वे फलकनुमा पैलेस में मेस्सी से मिलेंगे और उनके प्रोग्राम में हिस्सा लेंगे। उसके बाद, राहुल गांधी सीधे उप्पल स्टेडियम जाएंगे और मेस्सी का मैच देखेंगे। मैच के बाद वे थोड़ी देर तक दोनों नेता ताजा हालात पर बातचीत करेंगे और रात में दिल्ली के लिए रवाना होंगे।

कोलकाता के साल्ट लेक स्टेडियम में मेसी के इवेंट में हुई अफ़रा-तफ़री के बाद हैदराबाद पुलिस हाई अलर्ट हो गई है। उप्पल स्टेडियम के पास सिक्योरिटी कड़ी कर दी गई है। सिर्फ़ पास वालों को ही स्टेडियम में जाने दिया जाएगा। पुलिस ने साल्ट लेक स्टेडियम जैसी किसी भी अनहोनी को रोकने के लिए एहतियाती कदम उठाई हैं। दूसरी ओर, मैच के चलते उप्पल के आस-पास के इलाकों में ट्रैफ़िक पर रोक लगा दी गई है। पुलिस ने फलकनुमा पैलेस में भारी सिक्योरिटी तैनात कर दी है।

यह भी पढ़ें-

రాహుల్ గాంధీకి శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం

ఒకే కారులో ఫలక్‎నుమా ప్యాలెస్‎కు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మహేష్ గౌడ్

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీకి శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఇండియా గోట్ టూర్ 2025లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) ఉప్పల్ స్టేడియంలో ఫుట్‎బాల్ దిగ్గం మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో రాహుల్‎కు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు.

అనంతరం రాహుల్, రేవంత్, మహేష్ గౌడ్ ముగ్గురు ఒకే కారులో ఎయిర్ పోర్టు నుంచి ఫలక్ నుమా ప్యాలెస్‎కు వెళ్లారు. ఫలక్ నుమా ప్యాలెస్‎లో మెస్సీ హాజరుకానున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. అనంతరం నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లి మెస్సీ మ్యాచ్ చూడనున్నారు రాహుల్ గాంధీ. మ్యాచ్ అనంతరం కాసేపు మాట్లాడి రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

కోల్‎కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ పాల్గొన్న కార్యక్రమంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో హైదరాబాద్ పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. కేవలం పాసులు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. సాల్ట్ లేక్ స్టేడియంలో తరహాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు.. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X