सड़क पर खड़ी टैंकर को टाटा सूमो ने मारी टक्कर, AP के 13 लोगों की मौत, CM जगन और नारा लोकेश ने किया दुख व्यक्त

हैदराबाद: सड़क पर खड़ी टैंकर को टाटा सूमो के टक्कर मारने से 13 लोगों की मौत हो गई। यह भीषण सड़क हादसा कर्नाटक के चिक बल्लापुर शहर में हुआ। चिक बल्लापुर के बाहरी इलाके में राष्ट्रीय राजमार्ग पर तेज रफ्तार से आ रही एक टाटा सूमो वाहन सड़क पर खड़ी टैंकर को टकर मार दी।

इस हादसे में टाटा सूमो में सवार 13 लोगों की मौके पर ही मौत हो गई। सूचना मिलने पर पुलिस तुरंत मौके पर पहुंची और जांच की। बाद में शवों को बरामद कर पोस्टमार्टम के लिए स्थानीय सरकारी अस्पताल भेज दिया।

पुलिस ने मृतकों की पहचान आंध्र प्रदेश के सत्यसाई जिले के गोरंटला मंडल के निवासियों के रूप में की गई है। बताया जा रहा है कि यह हादसा तब हुआ जब जब ड्राइवर गोरंटला से कर्नाटक जा रहा था तो घने धुएं और बर्फ के कारण वह अपने सामने वाले वाहन को पहचान नहीं पाया। पुलिस ने मामला दर्ज कर लिया है और घटना की जांच करेगी।

कर्नाटक के चिक बल्लापुर में हुए सड़क हादसे पर मुख्यमंत्री वाईएस जगन ने दुख जताया है। उन्होंने कहा कि कर्नाटक के चिक्कबल्लापुर में सड़क दुर्घटना में श्री सत्यसाईं जिले के मजदूरों की मौत बेहद दुखद है। उन्होंने कहा कि वह भगवान से प्रार्थना कर रहे हैं कि इस हादसे में मारे गये लोगों की आत्मा को शांति मिले। सीएम जगन ने आश्वासन दिया है कि सरकार हादसे में जान गंवाने वाले और घायलों के परिवारों को मदद करेगी। सीएम वाईएस जगन ने कहा कि वह उन घायलों को बेहतर चिकित्सा उपचार प्रदान करेंगे जिनका दुर्घटना में गंभीर चोटों के कारण अस्पताल में इलाज चल रहा है।

टीडीपी के राष्ट्रीय महासचिव नारा लोकेश ने कर्नाटक के चिक बल्लापुर में हुए सड़क हादसे पर दुख जताया. इस हादसे में श्री सत्यसाई जिले के गोरंटला मंडल के 13 प्रवासी मजदूरों की मौत हो गई। उन्होंने लोगों की मृत्यु पर दुख व्यक्त किया। नारा लोकेश ने सरकार से सड़क दुर्घटना में मारे गए लोगों के परिवारों की मदद करने की मांग की। इस मौके पर नारा लोकेश ने मृतकों के परिजनों के प्रति गहरी संवेदना व्यक्त की।

హైదరాబాద్: ఆగి ఉన్న ట్యాంకర్ ను టాటా సుమో వాహనం ఢీకొట్టడంతో 13 మంది మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున చిక్ బళ్లాపూర్ శివారులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన టాటా సుమో వెహికిల్ అదుపుతప్పి ఆగి ఉన్న ట్యాంకర్ ను ఢీకిట్టింది.

ఈ ఘటనలో టాటా సుమోలో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా గోరుంట్ల మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. గోరుంట్ల నుంచి కర్నాటకకు కారులో వెళ్తుండగా దట్టంగా పొగ మంచు కమ్ముకోవడంతో ముందు వెహికల్ ను డ్రైవర్ గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

కర్ణాటకలో చిక్ బళ్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన కూలీలు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడికి మెురుగైన వైద్యం అందించేలా చూస్తామని సీఎం వైఎస్ జగన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

కర్ణాటకలో చిక్ బళ్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వలస కూలీలు 13 మంంది మృతి చెందడం కలచివేసిందన్నారు. పొట్టకూటికోసం వలసవెళ్తున్న వారిని మృత్యువు కబళించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని నారా లోకేశ్ కోరారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు నారా లోకేశ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇకపోతే శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన కూలీలు పనుల నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్తుంటారు. వలస వెళ్లిన కూలీలు పండుగలకు సొంతూరు వచ్చి తిరి వెళ్తుంటారు. ఇటీవలే దసరా పండుగకు వచ్చిన వలస కూలీలు తిరిగి పనుల నిమిత్తం బెంగళూరుకు బయలుదేరారు. బుధవారం వేకువ జామున సుమోను బాడుగగకు తీసుకుని 15 మంది వలస కూలీలు బెంగళూరుకు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆరుగురు, చికిత్సపొందుతూ మరోకరు మృతి చెందారు. మెుత్తం ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. ఈ ఘటనతో గోరంట్ల మండలంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X