हैदराबाद: मुख्यमंत्री रेवंत रेड्डी ने रंगारेड्डी जिले के मंचिरेवु में ग्रेहाउंड्स कैंपस के पास निर्मित यंग इंडिया पुलिस स्कूल का उद्घाटन किया। इस कार्यक्रम में मंत्री श्रीधर बाबू, सांसद कोंडा विश्वेश्वर रेड्डी और कई अन्य अधिकारियों ने भाग लिया। मुख्यमंत्री ने कक्षाओं का निरीक्षण किया और कुछ देर मैदान पर बच्चों के साथ फुटबॉल खेला।
वादे के मुताबिक सीएम रेवंत सरकार ने 21 अक्टूबर 2024 की शाम को यंग इंडिया पुलिस स्कूल की आधारशिला रखी थी। इसका उद्घाटन आज यानी 10 अप्रैल 2025 को किया। सरकार ने इस स्कूल का निर्माण 50 एकड़ में किया है।
यह स्कूल तेलंगाना में पुलिस, अग्निशमन, आबकारी, एसपीएफ, जेलों में शहीद और अन्य वर्दीधारी सेवा विभागों के बच्चों को शिक्षा प्रदान किया जाएगा। अंतर्राष्ट्रीय मूलभूत सुविधा के साथ इस स्कूल को स्थापित किया गया। पहले चरण में 5वीं से 8वीं तक की कक्षाएं शुरू की जाएगी। इस स्कूल में 15 प्रतिशत प्रवेश स्थानीय लोगों को दिया जाएगा।
Also Read-
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. క్లాస్ రూంలను పరిశీలించారు సీఎం.కాసేపు గ్రౌండ్ లో పిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడారు.
ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ సర్కార్ 2024 అక్టోబర్ 21న సాయంత్రం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు శంకుస్థాపన చేయగా ఇవాళ 2025 ఏప్రిల్ 10న ప్రారంభించారు. ప్రభుత్వం 50 ఎకరాల్లో ఈ స్కూల్ ను నిర్మించింది.
తెలంగాణలోని పోలీసు, అగ్నిమాపక, ఎక్సైజ్, SPF, జైళ్లలో అమరవీరులు.. ఇతర యూనిఫాం సర్వీస్ విభాగాల పిల్లలకు ఈ స్కూల్ లో విద్య అందించనుంది . అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేసింది. ఫస్ట్ విడతగా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ ప్రారంభించనున్నారు. స్థానికులకు15 శాతం అడ్మిషన్లు ఇవ్వనున్నారు. (ఏజెన్సీలు)
