हैदराबाद : आंध्र प्रदेश के माचर्ला में ईवीएम को वाईएसआरसीपी विधायक पिन्नेल्ली रामकृष्णा रेड्डी द्वारा ध्वंस किये जाने की घटना को लोकर सीईसी गंभीर हुई है। सीईसी ने विधाय को तुरंत गिरफ्तार करने का प्रदेश निर्वाचन आयोग को आदेश दिया है।

साथ ही शाम 5 बजे तक पूरी रिपोर्ट सौंपने का निर्देश दिया है। इसी क्रम में सीईसी के आदेश के चलते हैदराबाद में रह रहे विधायक पिन्नेल्ली रामकृष्णा रेड्डी को गिरफ्तार करने के लिए विशेष पुलिस बल तलाश कर रही है।

देश में पहली बार किसी विधायक ने ईवीएम को ध्वंस किया है और ईसीई ने एक विधायक को गिरफ्तार करने का आदेश दिया है।
मालूम हो कि 13 मई को हुए चौथे चरण के मतदान के दौरान आंध्र प्रदेश के कई हिस्सों में दंगे भड़क उठे थे। कुछ इलाकों में सत्ताधारी विधायक जबरन पोलिंग बूथ में घुस गए और हंगामा किया। इसी क्रम में विधायक पिन्नेल्ली समकृष्णा रेड्डी सीधे मतदान केंद्र में घुस गये और ईवीएम मशीन तोड़ दी।

इसका सीसीटीवी फुटेज सोशल मीडिया पर वायरल हो गया है। इस घटना को लेकर केंद्रीय चुनाव आयोग गंभीर हो गया। राज्य निर्वाचन अधिकारी को नोटिस भेज दिया है। ईवीएम नष्ट करने की घटना पर तुरंत स्पष्टीकरण दिया जाए. साथ ही केंद्रीय चुनाव आयोग ने इस घटना के लिए विधायक के खिलाफ मामला दर्ज करने और उन्हें गिरफ्तार करने का आदेश दिया।
इस बीच विधायक पिन्नेल्ली ने ईवीएम मशीन को नष्ट करने का लाइव वीडियो अधिकारियों ने मीडिया को दिया। नतीजतन, वीडियो सोशल मीडिया पर वायरल हो गया और नेटिज़न्स वाईसीपी विधायक को चुनाव लड़ने से रोकने के लिए आग बबूला हो रहे हैं और कह रहे हैं कि वाईसीपी विधायक ने भारत की संवैधानिक व्यवस्था का अपमान किया है। अपडेट जारी…
మాచర్ల ఘటనపై సీఈసీ సీరియస్ఎ, మ్మెల్యే ని అరెస్ట్ చేయాలని ఆదేశాలు
హైదరాబాద్ : మే 13 న జరిగిన నాలుగో దశ పోలింగ్ సమయంలో ఏపీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో అధికార ఎమ్మెల్యేలు బలవంతంగా పోలింగ్ బూత్ లో దూరి రచ్చ చేశారు. ఈ క్రమంలోనే మాచర్ల లో ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్ లోకి నేరుగా వెళ్లి ఈవీఎం మిషన్ ను పగలగొట్టాడు.
ఈ ఘటనకు సంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాష్ట్ర ఎన్నికల అధికారికి నోటీసులు పంపింది. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని. అలాగే ఈ ఘటనపై ఎమ్మెల్యే పిన్నెల్లి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
అలాగే ఈ ఘటనపై సాయంత్రం ఐదు గంటల లోపు నివేదిక ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తున్న లైవ్ వీడియో ను అధికారుల మీడియాకు ఇచ్చారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా భారత రాజ్యాంగ వ్యవస్థను వైసీపీ ఎమ్మెల్యే అసహస్యం చేశాడని ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. (ఏజెన్సీలు)