हैदराबाद : आईपीएल-2025 का 18वां संस्करण 22 मार्च से शुरू होगा। इसके चलते सभी टीमों ने तैयारियां शुरू कर दी हैं। इस टूर्नामेंट में कुल दस टीमें भाग ले रही हैं। हालांकि, पिछले साल की तुलना में इस बार टीमों में भारी बदलाव हुए हैं। आईपीएल-2025 की मेगा नीलामी में टीमों में खिलाड़ियों में बदलाव हुए हैं। आईपीएल-2025 मेगा नीलामी में कुछ टीमों ने अपने कप्तानों को ही छोड़ दिया। इसके कारण संबंधित टीमों के लिए नए कप्तानों का चयन करना अपरिहार्य हो गया।

हालाँकि, लीग में भाग लेने वाली दस टीमों में से नौ ने पहले ही अपने कप्तानों की घोषणा कर दी है। हालाँकि, दिल्ली कैपिटल्स टीम ने शुक्रवार को अपने कप्तान की भी घोषणा की।ऑलराउंडर अक्षर पटेल टीम के कप्तान होंगे। इसके साथ ही इस बार लीग में भाग लेने वाली सभी टीमों ने अपने-अपने कप्तानों की घोषणा कर दी है।
Also Read-
सनराइजर्स हैदराबाद: पिछले साल उपविजेता रही एसआरएच इस बार भी पैट कमिंस को अपना कप्तान नियुक्त किया है।
चेन्नई सुपर किंग्स: ऋतुराज गायकवाड़ इस बार भी टीम के कप्तान होंगे।
गुजरात टाइटन्स: शुभमन गिल टीम के कप्तान कप्तान है।
पंजाब किंग्स: इस बार श्रेयस अय्यर को कप्तान नियुक्त किया गया हैं।
रॉयल चैलेंजर्स बैंगलोर: आरसीबी ने रजत पाटीदार को कप्तान नियुक्त किया है।
कोलकाता नाइट राइडर्स: अजिंक्य रहाणे को नया कप्तान बनाया है।
लखनऊ सुपर जायंट्स: इस सीजन के ऋषभ पंत कप्तान होंगे।
दिल्ली कैपिटल्स: अक्षर पटेल को कप्तान नियुक्त किया है।
राजस्थान रॉयल्स: संजू सैमसन कप्तान होंगे।
मुंबई इंडियंस: हार्दिक पंड्या कप्तान नियुक्त किया है।
ఐపీఎల్ 2025 జట్ల కెప్టెన్లు
హైదరాబాద్ : మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ ఎడిషన్కు తెరలేవనుంది. ఇప్పటికే అన్ని జట్లూ కూడా సన్నాహకాలు ప్రారంభించాయి. ఇక ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొననున్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి జట్లలో భారీ మార్పులు జరిగాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో జట్లలోని ఆటగాళ్ల విషయంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కొన్ని జట్లు ఏకంగా కెప్టెన్లనే వేలంలోకి వదిలేశాయి. దీంతో ఆయా జట్లకు కొత్త కెప్టెన్ల ఎంపిక అనివార్యమైంది.
అయితే లీగ్లో పాల్గొనే పది జట్లలో 9 జట్లు ఇది వరకే తమ కెప్టెన్లను ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చింది. శుక్రవారం ఆ జట్టు కూడా తమ కెప్టెన్ను ప్రకటించింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తమ జట్టును నడిపించనున్నట్లు వెల్లడించింది. దీంతో ఈసారి లీగ్లో పాల్గొనే జట్లన్నీ తమ కెప్టెన్లను ప్రకటించినట్లయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025లో జట్ల తరఫున టాస్కు వెళ్లే వారెవరు.. ఐపీఎల్ 2024లో ఆ జట్లకు ఉన్న కెప్టెన్లు ఎవరు వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం..
సన్ రైజర్స్ హైదరాబాద్:
గతేడాది రన్నరప్గా నిలిచిన ఎస్ఆర్హెచ్.. ఈసారి కూడా ప్యాట్ కమిన్స్ సారథ్యంలోనే బరిలోకి దిగుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్:
గతేడాది జట్టును నడిపించిన.. రుతురాజ్ గైక్వాడ్.. ఈసారి కూడా జట్టు కెప్టెన్గా ఉన్నాడు.
గుజరాత్ టైటాన్స్:
హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్లడంతో ఐపీఎల్ 2024కు ముందు శుభ్మన్ గిల్ కెప్టెన్ అయ్యాడు. అతడే ఈ ఎడిషన్లో కూడా కెప్టెన్గా ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్:
ఐపీఎల్ 2025లో ఈ జట్టును శిఖర్ ధావన్ నడిపించాడు. ఈసారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా నియమితుడయ్యాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
గతేడాది వరకూ కెప్టెన్గా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్ను ఆర్సీబీ వదిలేసింది. రజత్ పటీదార్ను కెప్టెన్గా నియమించింది.
కోల్కతా నైట్ రైడర్స్:
ఐపీఎల్ 2024లో జట్టును ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. దీంతో అజింక్య రహానేను కొత్త కెప్టెన్ చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్:
లీగ్లోకి 2022లో అడుగుపెట్టిప్పటి నుంచీ ఈ జట్టును కేఎల్ రాహుల్ నడిపించాడు. ఈ సీజన్ను పంత్ కెప్టెన్గా ఉండనున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్:
పంత్.. ఎల్ఎస్జీకి వెళ్లడంతో అక్షర్ పటేల్ను కెప్టెన్గా నియమించింది.
రాజస్థాన్ రాయల్స్:
సంజూ శాంసన్
ముంబై ఇండియన్స్:
హార్దిక్ పాండ్యా