Attack On Rangarajan Case: मुख्य आरोपी वीर राघव रेड्डी, दो महिलाएं व चार युवक भेजे गये न्यायिक हिरासत

हैदराबाद: चिलुकुरू बालाजी मंदिर के मुख्य पुजारी रंगराजन पर हुए हमले के संबंध में राजेंद्रनगर डीसीपी श्रीनिवास के कार्यालय में संवाददाता सम्मेलन को संबोधित किया। डीसीपी ने कहा कि इस महीने की 7 तारीख को वीर राघव रेड्डी अपने 20 अनुयायियों के साथ रंगराजन के घर गए और उन पर हमला किया। इस मामले में मुख्य आरोपी राघव रेड्डी और दो महिलाओं सहित कुल छह लोगों को गिरफ्तार किया गया।

श्रीनिवास ने आगे बताया कि सभी आरोपियों को न्यायिक हिरासत भेज दिया गया है। हमलावरों की पहचान खम्मम और निजामाबाद के निवासियों के रूप में की गई है। आरोपी ‘राम राज्यम की स्थापना के लिए वित्तीय सहायता और सदस्यों को राम राज्यम में शामिल करने की रंगराजन से मांग की। हालांकि रंगराजन ने यह सब करने से इनकार कर दिया तो उन पर हमला कर दिया गया। यह देख पिता के बचाव के लिए आये उनके बेटे पर भी आरोपियों ने हमला किया।

आपको बता दें कि जैसे ही मुख्यमंत्री रेवंत रेड्डी को इसकी जानकारी मिली तो उन्होंने रंगराजन को फोन कर घटना के बारे में बात की। उन्हें हिम्मत से रहने का भरोसा दिया गया। साथ ही आश्वासन दिया कि सरकार उन्हें पर्याप्त सुरक्षा प्रदान करेगी। आरोपी चाहे कोई भी हो, उसे गिरफ्तार किया जाएगा और कड़ी सजा दी जाएगी। बीआरएस के कार्यकारी अध्यक्ष केटीआर स्वयं रंगराजन के घर गए और उन्हें सांत्वना दी। भाजपा के केंद्रीय मंत्री बंडी संजय ने उन्हें फोन करके सांत्वना दी।

यह भी पढ़ें-

ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి, ఇద్దరు మహిళలు సహా ఆరుగు అరెస్టు

హైదరాబాద్ : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై దాడి గురించి రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈనెల ఏడో తేదీన రాఘవరెడ్డి 20 మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేశామన్నారు.

నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని, దాడి చేసిన వారు ఖమ్మం, నిజామాబాద్ కు చెందినవాళ్లుగా గుర్తించమని అన్నారు. రామరాజ్య స్థాపన కోసం తమకు ఆర్థికంగా సహాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో రంగరాజన్ పై దాడి చేశారన్నారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారన్నారు.

కాగా నిన్న ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి రంగరాజన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చారు. నిందితులను ఎవరైనా సరే అరెస్ట్ చేసి కఠిననంగా శిక్షిస్తామని తెలియజేశారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగరాజన్ ఇంటికి వెళ్లి ఆయనను ఓదార్చారు. బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ ఫోన్లో పలకరించారు.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X