क्रोधित एमएलसी जीवन रेड्डी हो गये शांत, दीपादास मुंशी के साथ बातचीत सफल

हैदराबाद: जगित्याला कांग्रेस की पंचायत दिल्ली में बैठे एआईसीसी के दिग्गोजों के पास पहुंच गई है। एमएलसी जीवन रेड्डी सहित उस पार्टी के नेता और कैडर न्यूनतम जानकारी के बिना बीआरएस विधायक संजय कुमार को कांग्रेस पार्टी में शामिल करने का विरोध कर रहे हैं। इस घटनाक्रम के साथ ही जीवन रेड्डी का एमएलसी पद से इस्तीफा देने का ऐलान कर दिया। इसके चलते तेलंगाना की राजनीति में हड़कंप मच गया है। इसके साथ ही डिप्टी सीएम मल्लू भट्टी विक्रमार्क और मंत्री श्रीधर बाबू एमएलसी जीवन रेड्डी को शांत करने और स्थिति में सुधार करने के लिए आगे आए, लेकिन जीवन रेड्डी शांत नहीं हो गये।

अंततः मामला एआईसीसी के संज्ञान में आते ही पार्टी के प्रदेश मामलों के प्रभारी दीपादास मुंशी और केसी वेणुगोपाल को जीवन रेड्डी को दिल्ली बुलाकर बातचीत करने का आदेश दिया गया। इस हद तक बुधवार को दोनों के साथ जीवन रेड्डी की बातचीत सफल रही है। उस बैठक में जीवन रेड्डी ने साफ कर दिया कि कांग्रेस पार्टी उनके लिए महत्वपूर्ण है। दीपादास ने बैठक में कहा कि हालात के हिसाब से कुछ फैसले होंगे। दीपादास मुंशी ने जीवन रेड्डी को आश्वासन दिया कि वह उन लोगों को प्राथमिकता देंगे जो शुरू से पार्टी में रहे हैं। इसी तरह उन्होंने कहा कि पीसीसी अध्यक्ष पद के मामले पर भी जल्द फैसला लिया जाएगा।

संबंधित खबर-

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, దీపాదాస్ మున్షీతో చర్చలు సఫలం

హైదరాబాద్ : జగిత్యాలలొ కాంగ్రెస్‌ పంచాయతీ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల వరకు చేరింది. కనీస సమాచారం లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు, కేడర్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ జీవన్‌రెడ్డి ప్రకటించడం తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది. దీంతో ఆయనను బుజ్జగించి పరిస్థితిని చక్కదిద్దేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు రంగంలోకి దిగినా జీవన్‌రెడ్డి అలకను వీడలేదు.

చివరికి విషయం ఏఐసీసీ చెవిలో పడటంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు కేసీ వేణుగోపాల్‌ను జీవన్‌రెడ్డి‌ని ఢిల్లీకి పిలిపించి చర్చలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం వారిద్దరితో జీవన్‌రెడ్డి చర్చలు సఫలం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీనే తనకు ముఖ్యమని ఆ సమావేశంలో జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిస్థితుల బట్టి కొన్ని నిర్ణయాలు ఉంటాయని దీపాదాస్ సమావేశంలో ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తామని జీవన్‌రెడ్డికి దీపాదాస్ మున్షీ హామీ ఇచ్చారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్ష పదవి విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X