कुंभमेला जा रहे तेलंगाना के श्रद्धालुओं की बस को लगी आग, एक जिंदा जल गया

हैदराबाद: उत्तर प्रदेश में जारी कुंभमेला में भाग लेने जा रहे तेलंगाना श्रद्धालुओं की बस को आग लग गई। इस आग में एक व्यक्ति जिंदा जल गया। आदिलाबाद जिले के भैंसा से 50 श्रद्धालु कुंभमेला में भाग लेने के लिए जा रहे थे। हालाँकि, अचानक बस में आग लग गई। इस आग में एक व्यक्ति जिंदा जल गया, जबकि शेष 49 श्रद्धालु सुरक्षित बस से बाहर आ गए। उत्तर प्रदेश के अधिकारियों ने उन्हें अपने घर लौटने में मदद करने के लिए कदम उठाए है। निजामाबाद जिले के कुभीर मंडल के पलसी निवासी शीलम ध्रुपत नामक व्यक्ति को जिंदा जल गया।

दूसरी ओर, बस को आग लगने की जानकारी मिलते ही केंद्रीय मंत्री बंडी संजय और मुथोल विधायक रामा राव पटेल तुरंत यूपी अधिकारियों से संपर्क किया। उन्होंने श्रद्धालु को उनके गृहनगर वापस भेजने के लिए अधिकारियों से बात की। विधायक रामाराव पटेल ने स्थानीय जिलाधीश और पुलिस अधीक्षक से फोन पर बात की। उन्होंने अनुरोध किया कि श्रद्धालु को सुरक्षित रूप से तेलंगाना पहुंचाया जाए। उत्तर प्रदेश के वृंदावनम के अधिकारियों ने भी इस पर सकारात्मक प्रतिक्रिया दी है।। सभी श्रद्धालुओं को गृहनगर तक भेजने के लिए आवश्यक कदम उठाए हैं।

हालांकि, आग में बस और श्रद्धालुओं का सारा सामान जल गया। फिलहाल सभी श्रद्धालु उत्तर प्रदेश पुलिस और आरएसएस की सुरक्षा में हैं। सभी को भोजन और पानी जैसी सुविधाएं उपलब्ध कराई गईं। आग में सब कुछ खो चुके श्रद्धालु को आर्थिक सहायता भी प्रदान की गई। उत्तर प्रदेश के वृंदावन से श्रद्धालुओं को उनके गृहनगर भेजने की प्रक्रिया जारी हैं।

Also Read-

యూపీలో తెలంగాణ యాత్రికులకు ప్రమాదం, ఒకరు సజీవ దహనం!

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళాకు హాజరు కావడానికి తెలంగాణ యాత్రికులతో వెళ్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది. ఆదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన 50 మంది యాత్రికులు కుంభమేళాకు వెళ్లారు. అయితే ఒక్కసారిగా బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా, మిగిలిన 49 మంది సురక్షితంగా బస్సు నుంచి కిందకు దిగిపోయారు. వీరిని స్వస్థలాలకు చేర్చేందుకు అక్కడి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాకుభీర్ మండలం పల్సీకి చెందిన శీలం ధృపత్ అనే వ్యక్తి సజీవ దహనం అయినట్లు గుర్తించారు.

మరోవైపు, విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వెంటనే రంగలోకి దిగారు. యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు చొరవ చూపారు. అక్కడి కలెక్టర్, ఎస్పీతో ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడారు. యాత్రికులను తమ రాష్ట్రానికి క్షేమంగా తరలించాలని కోరారు. ఇందుకు యూపీకి చెందిన బృందావనం అధికారులుర కూడా సానుకూలంగా స్పందించారు. వాహనాల ద్వారా యాత్రికులను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

అయితే ప్రమాదంలో బస్సు, యాత్రికుల సమాగ్రి మొత్తం మంటల్లో తగలపబడిపోయాయి. ప్రస్తుతం యూపీ పోలీసులు, ఆర్ఎస్ఎస్ సంరక్షణలో యాత్రికులు ఉన్నారు. వీరికి భోజనం, నీళ్లు వంటి సౌకర్యాలు కల్పించారు. ప్రమాదంలో సర్వం కోల్పోవడంతో ఆర్థిక సాయం సైతం చేశారు. యూపీ బృందావనం నుంచి యాత్రికులను స్వస్థలాలకు పంపేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X