CM रेवंत रेड्डी ने मुस्लिम समुदाय को दी रमजान की शुभकानाएं, बोले- “रोज़ा से आध्यात्मिकता और अनुशासन को मिलता है बल”

हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी ने रमजान के पवित्र महीने की शुरुआत के अवसर पर मुस्लिम समुदाय को शुभकामनाएं दीं। मुख्यमंत्री ने जारी बयान में कहा कि रमजान के महीने में मुस्लिम समुदाय की ओर से की जाने वाली सख्त नमाज़ और रोज़ा रखने से आध्यात्मिकता और अनुशासन को बल मिलता है।

साथ ही मुख्यमंत्री रेवंत रेड्डी ने कहा कि रमजान का महीना मानवता की सेवा करने का संदेश देता है। धर्मनिरपेक्षता और धार्मिक सद्भाव को बनाए रखने में तेलंगाना देश के लिए एक आदर्श राज्य है। यह लोगों की सरकार है। अल्पसंख्यकों के उत्थान के लिए पहले से ही अथक प्रयास कर रही है। मुस्लिम समुदाय के विकास के लिए बनाए गए कार्यक्रमों को सख्ती से लागू किया जाएगा।

Also Read-

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్బంగా ముస్లిం సోదర, సోదరీమణులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్‌ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందన్నారు. రంజాన్‌ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు.

లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిస్తోందన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ముస్లింల అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు పొందాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X