हैदराबाद : सड़क परिवहन एवं राजमार्ग मंत्रालय ने मंगलवार को राष्ट्रीय राजमार्ग शुल्क नियमों में बदलाव किया है। इसके साथ ही देश में सैटेलाइट आधारित टोल कलेक्शन सिस्टम को मंजूरी मिल गई है। केंद्र सरकार की नई अधिसूचना के मुताबिक, टोल कलेक्शन के लिए अब ग्लोबल नेविगेशन सैटेलाइट सिस्टम, ग्लोबल पोजिशनिंग सिस्टम और ऑन बोर्ड यूनिट्स का इस्तेमाल किया जाएगा। इनकी मदद से ऑटोमेटिक टोल कलेक्शन किया जाएगा। इसमें 20 किलोमीटर तक की यात्रा पर कोई शुल्क नहीं लगेगा। फिलहाल फास्टैग का इस्तेमाल भी जारी रहेगा।
सरकार ने नए नियमों को आधिकारिक गजट में भी प्रकाशित किया है। अधिसूचना के अनुसार, फिलहाल फास्टैग और ऑटोमेटिक नंबर रिकॉग्निशन टेक्नोलॉजी (एएनपीआर) का भी इस्तेमाल जारी रहेगा। कहा गया है कि जीएनएसएस ओबीयू वाले वाहनों के लिए टोल प्लाजा पर अलग लेन बनाई जाएंगी, ताकि उन्हें टोल वसूली के लिए रुकना न पड़े। ऐसे वाहनों को सिर्फ उतनी ही दूरी के लिए टोल देना होगा, जितनी दूरी उन्होंने टोल रोड का इस्तेमाल किया है।
सड़क एवं परिवहन मंत्रालय ने कहा कि जो वाहन भारत में पंजीकृत नहीं हैं और जिनमें जीएनएसएस डिवाइस नहीं है, उनके लिए टोल वसूली की पुरानी व्यवस्था जारी रहेगी। फिलहाल आपको हर टोल प्लाजा पर रुककर फास्टैग से पैसे कटवाने पड़ते हैं या फिर नकद भुगतान करना पड़ता है। इससे प्लाजा पर भीड़भाड़ हो जाती है। अब जीपीएस की मदद से यात्रा की दूरी तय करके टोल काटा जाएगा। इससे लोगों का समय भी बचेगा। सड़क एवं परिवहन मंत्री नितिन गडकरी लंबे समय से इस व्यवस्था को लाने का प्रयास कर रहे थे।
Also Read-
ఇక ప్రయాణించిన దూరానికే టోల్ వసూలు, కేంద్రం కొత్త రూల్స్
హైదరాబాద్ : టోల్ వసూలు విధానంలో కేంద్రం మరో కొత్త విధానాన్ని తీసుకు రానుంది. టోల్ ప్లాజాల వద్ద గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం ప్రకారం.. వాహనాల శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ తో కూడిన ఆన్ బోర్డ్ యూనిట్ కలిగిన వాహనాలు టోల్ ప్లాజా మీదుగా వెళ్ళినపుడు కేవలం ఆ వాహనాలు ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ ఫీజు ఆటోమేటిక్ గా ఫాస్టాగ్ (Fastag) నుండి కట్ అవుతుంది.
మొదట ఎంపిక చేసిన రహదారులపై ఈ విధానాన్ని అమలు చేసి, ఆ తర్వాత అన్ని జాతీయ రహదారులపై అమల్లోకి తేనున్నారు. అలాగే ఈ విధానానికి టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల ఫీజు నిబంధనలను సవరిస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
అలాగే కొత్తగా ‘జీరో టోల్ కారిడార్’ ను తీసుకురానున్నారు. అంటే జాతీయ రహదారిపై 20 కిమీల లోపు ఎలాంటి టోల్ ఫీజు చెల్లించకుండా ప్రయాణించవచ్చు. అంతకు మించి ప్రయాణిస్తే ప్రయాణ దూరానికి తగ్గట్టు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. వాహనంలో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ప్రత్యేక డివైజ్ లేని వాహనాలు సాధారణ పద్దతిలోనే టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. (ఏజెన్సీలు)