हैदराबाद : आंध्र प्रदेश के एलुरु जिले के जंगारेड्डीगुडेम मंडल के लक्कवरम गांव में आधी रात को एक अप्रिय घटना हुई है। घर में सो रहे प्रगडा नागेश्वर राव (60) पर अज्ञात लोगों ने तेजाब डाल दिया। एसिड अटैक में नागेश्वर राव गंभीर रूप से घायल हो गया। घायल व्यक्ति को इलाज के लिए एम्बुलेंस से जंगारेड्डीगुडेम एरिया अस्पताल ले जाया गया।
हालत गंभीर होने के कारण उन्हें बेहतर इलाज के लिए एलुरु अस्पताल स्थानांतरित कर दिया गया। जंगारेड्डीगुडेम डीएसपी रविचंद्र और सीआई राजेश ने पीड़ित से जानकारी जुटाई। अभी तक यह पता नहीं चल पाया है कि एसिड अटैक किसने किया है। पुलिस मामला दर्ज कर जांच कर रही है।
నిద్రిస్తున్న వ్యక్తిపై అర్ధరాత్రి యాసిడ్ దాడి
హైదరాబాద్ : ఏలూరు (ఆంధ్రప్రదేశ్) జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ప్రగడ నాగేశ్వరరావు (60) అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారు. యాసిడ్ దాడి లో నాగేశ్వరరావుకి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్త అంబులెన్స్ లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. బాధితుడి వద్ద జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సీఐ రాజేష్ వివరాలు సేకరించారు. యాసిడ్ దాడికి పాల్పడింది ఎవరనేది ఇంతవరకూ తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (ఏజెన్సీలు)