छत्तीसगढ़ में 108 माओवादियों ने किया आत्मसमर्पण, बड़े पैमाने पर रकम और सोना ज़ब्त

हैदराबाद: छत्तीसगढ़ सरकार और पुलिस की ओर से चलाये जा रहे ‘पुनर्वास से पुनरजीवन’ कार्यक्रम का बस्तर इलाके में बड़े बदलाव ला रहा है। इसी के तहत बुधवार को बस्तर संभाग के हेडक्वार्टर जगदलपुर में ‘शौर्य भवन’ पुलिस कोऑर्डिनेशन सेंटर में बड़ी संख्या में माओवादियों ने आत्मसमर्पण किया।

दंडकारण्य स्पेशल जोनल कमेटी (DKSZC) से जुड़े 108 माओवादी हिंसा का रास्ता छोड़कर ज़िंदगी की मेनस्ट्रीम में शामिल हो गए हैं। खास बात यह है कि इनमें 44 महिला माओवादी हैं। सरकार ने सरेंडर करने वाले इन 108 माओवादियों पर कुल 3.29 करोड़ रुपये का इनाम घोषित किया है। सरेंडर करने वालों में 5 डिविजनल कमेटी मेंबर (DVCM) जैसे राहुल तेलम (DVCM), पंडरू कोवासी, जिथुरु ओयाम, 2 CYPC कमांडर और 15 प्लाटून पार्टी कमेटी मेंबर (PPCM) शामिल हैं।

सरेंडर करने वाले माओवादियों से मिली जानकारी के आधार पर, सिक्योरिटी फोर्स ने अलग-अलग इलाकों में डंप पर छापा मारा और हथियारों का एक बड़ा जखीरा बरामद किया। इनमें 7 AK-47 राइफल, 10 INSAS राइफल, 4 LMG, 11 BGL लॉन्चर, 20 303-राइफल और 25 देसी 12 बोर राइफल शामिल है।

आत्मसमर्पण के तहत पुलिस ने इतिहास में पहली बार एक जगह से 3.61 करोड़ रुपये का लिक्विड कैश और एक किलोग्राम सोना भी ज़ब्त किया। सबसे ज़्यादा हथियार नारायणपुर ज़िले से 49 बरामद हुए, जबकि बाकी हथियार बस्तर (24), सुकमा (12), बीजापुर (09), दंतेवाड़ा (05), और कांकेर (02) ज़िलों से बरामद हुए।

इसकार्यक्रम में छत्तीसगढ़ के डीजीपी अरुण देव गौतम, बस्तर रेंज के आईजी सुंदरराज और दूसरे सीनियर अधिकारियों ने हिस्सा लिया। आईजी सुंदरराज ने कहा कि पिछले 26 महीनों में कुल 2,714 माओवादियों ने हिंसा छोड़कर शांति का रास्ता अपनाया है। उन्होंने भरोसा दिलाया कि सरकार सरेंडर करने वालों को पैसे की मदद, स्किल डेवलपमेंट ट्रेनिंग और नौकरी देगी। उन्होंने बाकी माओवादियों से भी हथियार छोड़कर ज़िंदगी की मेनस्ट्रीम में शामिल होने की अपील की।

బస్తర్‌లో 108 మంది మావోయిస్టులు సరెండర్, 3.61 కోట్ల క్యాష్, 1 కిలో బంగారం స్వాధీనం

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చేపట్టిన ‘పూనా మార్గెమ్’ (పునరావాసం నుంచి పునర్జీవనం) అనే కార్యక్రమం బస్తర్ ప్రాంతంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ బస్తర్ సంభాగ్ ముఖ్యకేంద్రమైన జగదల్‌పూర్‌లోని ‘శౌర్య భవన్’ పోలీస్ కో-ఆర్డినేషన్ సెంటర్ వేదికగా భారీ ఎత్తున మావోయిస్టుల సరెండర్ అయ్యారు.

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన 108 మంది మావోయిస్టు క్యాడర్లు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో 44 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. ఇక లొంగిపోయిన ఈ 108 మంది మావోయిస్టులపై ప్రభుత్వం మొత్తం రూ.3.29 కోట్ల రివార్డును ప్రకటించింది. సరెండర్ అయిన వారిలో రాహుల్ తేలాం (DVCM), పండ్రూ కోవాసి, జితురూ ఓయామ్ వంటి 5 గురు డివిజనల్ కమిటీ సభ్యులు (DVCM), ఇద్దరు CYPC కమాండర్లు, 15 మంది ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు (PPCM) ఉన్నారు.

సరెండర్ అయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు భద్రతా దళాలు వివిధ ప్రాంతాల్లోని డంపులపై దాడులు చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. అందులో 7 AK-47 రైఫిళ్లు, 10 ఇన్సాస్ (INSAS) రైఫిళ్లు, 4 ఎల్‌ఎమ్‌జీ (LMG), 11 బిజి‌ఎల్ (BGL) లాంచర్లు, 20 303-రైఫిళ్లు, 25 కంట్రీ మేడ్ 12 బోర్ రైఫిళ్లు ఉన్నాయి.

లొంగుబాట్లలో భాగంగా చరిత్రలో ఎన్నడూ లేని తొలిసారిగా ఒకే చోట రూ.3.61 కోట్ల లిక్విడ్ క్యాష్, 1 కిలో బంగారం కూడా స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. అత్యధికంగా నారాయణపూర్ జిల్లా నుంచి 49 ఆయుధాలు లభించగా, బస్తర్ (24), సుక్మా (12), బీజాపూర్ (09), దంతేవాడ (05), కాంకేర్ (02) జిల్లాల నుంచి మిగిలిన ఆయుధాలను భద్రతా దళాలు రికవరీ చేశాయి.

ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత 26 నెలల్లో మొత్తం 2,714 మంది మావోయిస్టులు హింసను వీడి శాంతి మార్గంలోకి వచ్చారని ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పిస్తామని భరోసానిచ్చారు. ఇంకా మిగిలి ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరాలని వారు విజ్ఞప్తి చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X