आज शाम लोकसभा चुनाव 2024 के एग्ज़िट पोल, होंगे कितने सच? विश्लेषकों की हैं यह राय

हैदराबाद : देशभर में लोकसभा चुनाव शनिवार को खत्म हो जाएंगे। इसके साथ ही सबकी नजर एग्जिट पोल पर है। चुनाव नतीजे 4 जून को आएंगे। कई मतदान एजेंसियां ​​और समाचार चैनल नतीजों से पहले 1 जून को मतदान प्रक्रिया समाप्त होने के तुरंत बाद एग्जिट पोल जारी करेंगे। ये भविष्यवाणियाँ सत्तारूढ़ एनडीए और कांग्रेस के नेतृत्व वाले भारत गठबंधन के भविष्य को और अधिक यथार्थवादी बनाएंगी, जो दस वर्षों से जीतने की कोशिश कर रहे हैं।

हालांकि, कई वर्षों से बदलते राजनीतिक परिदृश्य की भविष्यवाणियों के साथ गलत हो रहे घटनाक्रम के बीच इस बार एग्जिट पोल को लेकर लोगों में दिलचस्पी है। कुछ विश्लेषकों के मुताबिक, कुछ कारण हैं जिनकी वजह से एग्ज़िट पोल ग़लत साबित हुए हैं। विभिन्न मीडिया हाउस अपने द्वारा किए गए विभिन्न एग्जिट पोल के नतीजों की घोषणा 1 जून को शाम 6:30 बजे के बाद प्रकाशित और प्रसारित किये जाएंगे।

बुनियादी धारणाओं में गलती: व्यक्तिगत मामलों में एजेंसियों और समाचार चैनलों द्वारा पूछे जाने पर मतदाता अपना सही वोट निर्णय नहीं बताते हैं। एग्ज़िट पोल इस धारणा पर काम करते हैं कि वे सच हैं। हालाँकि, इन भविष्यवाणियों के गलत होने की संभावना अधिक है। कुछ लोग जानबूझकर सच्चाई उजागर किये बिना बोलते हैं। अन्य लोग डर या सामाजिक दबाव के कारण अपनी सटीक राय छिपाते हैं। इनके अलावा, कभी-कभी एग्जिट पोल ज्यादातर वोटिंग बूथों के बाहर एकत्र किए जाते हैं। परिणामस्वरूप, मतदाता वही कहेंगे जो वे अभियान में सुनेंगे। वे अपने निर्णयों का खुलासा नहीं करते है।

यह भी पढ़ें-

कड़ी टक्कर: एग्जिट पोल आमतौर पर 1-3 फीसदी तक सटीक होते हैं। लेकिन कुछ मामलों में यह मार्जिन प्रतिशत महत्वपूर्ण हो जाता है। उदाहरण के लिए, 2018 में, राजस्थान और मध्य प्रदेश चुनावों के नतीजे बहुत करीबी थे और 1 प्रतिशत से भी कम वोटों से फैसला हुआ। इसलिए ऐसे समय में एग्ज़िट पोल विफल हो जाते हैं।

लागत व प्रक्रियात्मक दबाव: कभी-कभी बजट और समय की कमी के कारण एग्जिट पोल की गुणवत्ता खराब होती है। अधिकांश मीडिया चैनल लागत से समझौता करते हैं। इससे क्षेत्र स्तर पर अनुसंधान और डेटा संग्रह प्रभावित होता है। इसके अलावा, कम समय में परिणाम अनुमान देने के दबाव में, प्रौद्योगिकी फोन पर जानकारी एकत्र करने पर निर्भर करती है। इस प्रकार एग्जिट पोल जमीनी हकीकत से कोसों दूर तय किये जाते हैं।

नमूना संग्रह में त्रुटियां: प्रौद्योगिकी की प्रगति के बावजूद नमूने एकत्र करने में मानवीय त्रुटियां एग्जिट पोल की विफलता का कारण बनी हुई हैं। मतदान के दौरान लोग अपने सुविधाजनक मतदान केंद्रों से विवरण ला सकते हैं। यह परिणामों को विकृत कर देता है। ऐसा खासतौर पर शहरी इलाकों में होता है।

पिछले आंकड़ों पर भरोसा करना: कई लोग एग्जिट पोल का विश्लेषण करने के लिए पिछले चुनाव के आंकड़ों पर भरोसा करते हैं। लेकिन भारत जैसे विषम देश में, बढ़ती आबादी के साथ, अतीत में एकत्र किए गए डेटा मतदाताओं के बदलते विचारों को प्रतिबिंबित नहीं कर सकते हैं।

ఎగ్జిట్ పోల్స్

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు శనివారంతో ముగియనున్నాయి. దీంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా ఫలితాలకు ముందు జూన్ 1న ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అనేక పోలింగ్ ఏజెన్సీలతో పాటు న్యూస్ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయనున్నాయి. ఈ అంచనాలు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ, పదేళ్లుగా గెలుపు కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భవిష్యత్తును ఎంతో కొంత నిజం చేయనున్నాయి.

అయితే, కొన్నేళ్లుగా మారుతున్న రాజకీయ యవనికపై అంచనాలు గాడి తప్పుతున్న పరిణామాల మధ్య ఈసారి ఎగ్జిట్ పోల్స్‌పై ఆసక్తి నెలకొంది. కొంతమంది విశ్లేషకుల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దారి తప్పడానికి కొన్ని కారణాలను చెబుతున్నారు. వివిధ మీడియా సంస్థలు తాము నిర్వహించిన వివిధ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జూన్ 1 సాయంత్రం 6:30 గంటల తర్వాత ప్రకటిస్తాయి.

ప్రాథమిక అంచనాల్లో పొరపాటు: వ్యక్తిగత అడిగిన సందర్భాల్లో ఏజెన్సీలు, న్యూస్ ఛానెళ్లు అడిగినప్పుడు ఓటర్లు తమ నిజమైన ఓటు నిర్ణయాన్ని చెప్పరు. వాటిని నిజమనే ఊహతో ఎగ్జిట్ పోల్స్ పనిచేస్తాయి. అయితే, ఈ అంచనాలు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఉద్దేశపూర్వకంగా నిజాలను బహిర్గతం చేయకుండా మాట్లాడేస్తారు. మరికొందరు భయంతోనో, సామాజిక ఒత్తిడితోనో ఖచ్చితమైన అభిప్రాయాన్ని చెప్పకుండా దాచేస్తారు. ఇవి కాకుండా కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ సేకరణ ఎక్కువగా ఓటింగ్ బూత్‌ల వెలుపన జరుగుతాయి. దానివల్ల ఓటర్లు ప్రచారంలో ఎలాంటి అభిప్రాయాలు వినబడతాయో వాటినే చెబుతారు. వారి సొంత నిర్ణయాలను బహిర్గతం చేయరు.

టఫ్ ఫైట్: ఎగ్జిట్ పోల్స్ సాధారణంగా 1-3 శాతం మధ్య తేడాతో నిజమవుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ మార్జిన్ శాతమే కీలకంగా మారుతుంది. ఉదాహరణకు 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చాలా దగ్గరగా 1 శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో గెలుపు నిర్ణయించబడింది. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఎగ్జిట్ పోల్స్ విఫలమవుతుంటాయి.

ఖర్చులు, విధానపరమైన ఒత్తిళ్లు: కొన్నిసార్లు బడ్జెట్, సమయం కారణంగా ఎగ్జిట్ పోల్స్‌లో నాణ్యత కొరవడుతుంది. చాలావరకు మీడియా ఛానెళ్లు ఖర్చు విషయంలో రాజీపడి పనిచేస్తాయి. దీనివల్ల పరిశోధనా, డేటా సేకరణ క్షేత్రస్థాయిలో ప్రభావితం అవుతుంది. అంతేకాకుండా ఫలితాల అంచనాలను తక్కువ సమయంలో అందించాలనే ఒత్తిడిలో టెక్నాలజీ, ఫోన్ ద్వారా సమాచారం సేకరించడంపై ఆధారపడతాయి. తద్వారా గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఎగ్జిట్ పోల్స్ నిర్ణయించబడతాయి.

శాంపిల్ సేకరణలో తప్పిదాలు: టెక్నాలజీ పెరిగినప్పటికీ శాంపిళ్లను సేకరించడంలో వ్యక్తుల లోపాలు ఎగ్జిట్ పోల్స్ వైఫల్యానికి కారణాలుగా నిలుస్తాయి. అభిప్రాయ సేకరణ సమయంలో వ్యక్తులు తమకు అనుకూలమైన పోలింగ్ బూత్‌ల నుంచి వివరాలు తెప్పించుకోవచ్చు. దానివల్ల ఫలితాలు తారుమారవుతాయి. ఇది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది.

గతంలో ఉన్న డేటాపై ఆధారపడటం: ఎగ్జిట్ పోల్స్‌ను విశ్లేషించేందుకు తరచుగా గతంలో జరిగిన ఎన్నికల డేటాపై చాలామంది ఆధారపడతారు. కానీ భారత్ లాంటి భిన్నమైన దేశంలో, పెరుగుతున్న జనాభా, మారుతున్న ఓటర్ల అభిప్రాయాలను గతంలో సేకరించిన డేటా ప్రతిబింబించకపోవచ్చు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X