हैदराबाद : आंध्र प्रदेश में भीषण सड़क हादसा हुआ। अल्लूरी सीताराम राजू जिले के चिंतूर और भद्राचलम के घाट रोड पर हादसे में 15 लोगों की मौत हो गई। यह हादसा एक निजी बस के खाई में गिर जाने से हुआ। उपायुक्त दिनेश कुमार ने बताया कि बस में 30 लोग सवार थे। घायलों को नजदीकी अस्पताल भेजा गया। हादसे के कारणों की जांच की जा रही है और मृतकों की पहचान की जा रही है। यह सड़क संकरी और खतरनाक मोड़ों से भरी है।

आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू ने बस हासदे पर गहरा दुख जताया। चंद्रबाबू ने भद्राचलम से अन्नावरम जा रही एक प्राइवेट बस के घाटी में गिरने की घटना में कई लोगों की मौत पर दुख जताया। उन्होंने अधिकारियों से बस दुर्घटना और घायलों को दी जा रही मदद के बारे में अधिकारियों से जानकारी ली। अधिकारियों ने मुख्यमंत्री को बताया कि बस में कुल 30 यात्री थे और कई लोगों की मौत हो गई, जबकि घायलों को नजदीकी हॉस्पिटल में भर्ती किया गया।

इसी क्रम में, होम मिनिस्टर अनीता ने अल्लूरी सीतारामाराजू जिले में चिंतूर-मारेदुमिल्ली घाट रोड पर एक प्राइवेट बस के घाटी में गिरने की घटना पर गहरा दुख जताया। उन्होंने कहा कि यात्रियों की मौत होना दुखद है। मामले की जानकारी मिलने पर, होम मिनिस्टर अनीता तुरंत दुर्घटनास्थल के लिए रवाना हुईं। उन्होंने अधिकारियों को घायलों को बेहतर इलाज देने का निर्देश दिया। उन्होंने भरोसा दिलाया कि सरकार पीड़ित परिवारों के साथ खड़ी रहेगी।
Also Read-
ఘోర బస్సు ప్రమాదం
హైదరాబాద్ : అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ట్రావెల్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది ప్రయాణీకులు మృతిచెందారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా బస్సు భద్రాచలం నుంచి అన్నవరం వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో పలువురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం, క్షతగాత్రులకు అందుతున్న సాయంపై అధికారులతో మాట్లాడారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణీకులు ఉన్నారని, పలువురు మృతి చెందగా గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించామని అధికారులు ముఖ్యమంత్రి తెలియజేశారు.
ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారి మెట్ట వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిన దుర్ఘటన పై హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యాత్రికులు దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న హోం మంత్రి అనిత హుటహుటిన ప్రమాద స్థలానికి అనిత బయలుదేరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. (ఏజెన్సీలు)
