चौथे चरण का चुनाव प्रचार समाप्त, 96 सीटों पर 1717 उम्मीदवार, 13 को होगा मतदान, ये हैं प्रमुख उम्मीदवार

हैदराबाद: लोकसभा चुनाव के चौथे चरण के लिए प्रचार का दौर शनिवार को समाप्त हो गया। इस चरण में 10 राज्यों और केंद्र शासित प्रदेशों की 96 लोकसभा सीटों पर 13 मई को मतदान होगा। मतदाता कुल 1,717 उम्मीदवारों की किस्मत का फैसला करेंगे। प्रचार अवधि समाप्त होने के बाद संबंधित लोकसभा क्षेत्रों में 48 घंटे का मौन काल शुरू हो गया है। 96 लोकसभा क्षेत्रों से कुल 4,264 नामांकन दाखिल किए गए। सबसे ज्यादा 1488 नामांकन फॉर्म तेलंगाना से आए हैं। आंध्र प्रदेश में 25 लोकसभा क्षेत्रों से 1103 नामांकन दाखिल किए गए हैं। केंद्रीय चुनाव आयोग (ईसी) ने खुलासा किया है कि चौथे चरण के चुनाव में प्रत्येक लोकसभा सीट से चुनाव लड़ने वाले उम्मीदवारों की औसत संख्या 18 है।

मतदान वाली कुल 96 लोकसभा सीटों में से आंध्र प्रदेश में 25, तेलंगाना में 17, उत्तर प्रदेश में 13, महाराष्ट्र में 11, पश्चिम बंगाल में 8, मध्य प्रदेश में 8, बिहार में 5, झारखंड में 4-4 सीटें हैं। एक ओडिशा में और एक जम्मू-कश्मीर में है। चौथे दौर के चुनाव के लिए मैदान में प्रमुख उम्मीदवारों में समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव (कन्नौज), नेशनल कॉन्फ्रेंस पार्टी के नेता उमर अब्दुल्ला (श्रीनगर), गिरिराज सिंह (बेगूसराय), अधीर रंजन चौधरी (बहरामपुर), महुआ मोइत्रा (कृष्णानगर), शत्रुघ्न सिन्हा (आसनसोल), असदुद्दीन ओवैसी (हैदराबाद) और वाईएस शर्मिला (कडप्पा) शामिल हैं।

भारतीय चुनाव आयोग (ECI) ने शनिवार को 7 मई को हुए तीसरे चरण के चुनाव के लिए मतदान के आंकड़े प्रकाशित किए। इसमें 93 निर्वाचन क्षेत्रों में हुए चुनाव में 65.68 प्रतिशत मतदान दर्ज किया गया। चुनाव आयोग के अनुसार, 66.89 प्रतिशत पुरुष मतदाताओं, 64.41 प्रतिशत महिला मतदाताओं और 25.2 प्रतिशत तीसरे लिंग के व्यक्तियों ने अपने मताधिकार का प्रयोग किया। राज्य-वार, असम में सबसे अधिक 85.45 प्रतिशत मतदान हुआ, इसके बाद गोवा में 76.06 प्रतिशत मतदान हुआ। बिहार और उत्तर प्रदेश में सबसे कम मतदान क्रमशः 59.15 प्रतिशत और 57.55 प्रतिशत दर्ज किया गया।

यह भी पढ़ें-

లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది

హైదరాబాద్ : లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల ప్రచార ఘట్టం శనివారంతో ముగిసింది. ఈ దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్‌సభ స్థానాల్లో మే 13న ఓటింగ్ జరగనుంది. మొత్తం 1,717 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ప్రచార సమయం ముగియడంతో ఆయా లోక్‌సభ స్థానాల పరిధిలో 48 గంటల సైలెన్స్ పీరియడ్ మొదలైంది. 96 లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 4,264 నామినేషన్లు దాఖలవగా.. తెలంగాణ నుంచి అత్యధికంగా 1488 నామినేషన్ ఫామ్‌లు ఈసీకి వచ్చాయి. ఇక ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి 1103 నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగో విడత ఎన్నికల్లో ఒక్కో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు సంఖ్య 18 అని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది.

పోలింగ్ జరగనున్న మొత్తం 96 లోక్‌సభ స్థానాలకుగానూ ఏపీలో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, బిహార్‌లో 5, జార్ఖండ్, ఒడిశాలలో చెరో 4, జమ్మూ కాశ్మీర్‌లోని ఒక స్థానం ఉన్నాయి. నాలుగో విడత ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థులలో.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (కనౌజ్), నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా (శ్రీనగర్), గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్), అధిర్ రంజన్ చౌదరి (బహరంపూర్), మహువా మొయిత్రా (కృష్ణానగర్), శతృఘ్న సిన్హా (అసన్సోల్), అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), వైఎస్ షర్మిల (కడప) ఉన్నారు.

మే 7న జరిగిన మూడో విడత ఎన్నికల ఓటింగ్ గణాంకాలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శనివారం ప్రచురించింది. 93 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 65.68 శాతం ఓటింగ్ నమోదైందని వెల్లడించింది. 66.89 శాతం మంది పురుషులు, 64.41 శాతం మంది మహిళా ఓటర్లు, 25.2 శాతం మంది థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. రాష్ట్రాల వారీగా అసోంలో అత్యధికంగా 85.45 శాతం ఓటింగ్ నమోదవగా, గోవాలో 76.06 శాతం ఓటింగ్‌ జరిగిందని వెల్లడించింది. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో వరుసగా 59.15 శాతం, 57.55 శాతం మేర అత్యల్ప ఓటింగ్ నమోదైంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X