जम्मू-कश्मीर में आतंकी हमले में पांच की मौत, जवाबी हमले में…

हैदराबाद : जम्मू कश्मीर में भारतीय सेना के वाहन पर आतंकी हमले में पांच जवानों की मौत हो गई, जबकि पांच जवान घायल हो गये। घायल जवानों में तीन की हालत गंभीर बनी हुई है। 22 गड़वाल राइफल्स केजवान नियमित पेट्रोलिंग पर थे। दोपहर लगभग 2 बजे के करीब जेंडा नाला के पास बदनोटा में सेना के 2 वाहनों पर अज्ञात आतंकियों ने गोलीबारी शुरू कर दी और ग्रेनेड भी फेंके। इसके बाद किंडली पोस्ट पर आतंकवादियों और सेना/एसओजी के बीच मुठभेड़ हुई। आतंकियों का गिरोह मौके से भाग निकला। इस हमले में छह सैन्यकर्मी घायल हुए और चार की मौके पर ही मौत हो गई। घायलों को सूबेदार जिला अस्पताल बिलावर में भर्ती कराया गया। यहां नायक विनोद कुमार की मौत हो गई।

जान गंवाने वाले सैनिकों में जेसीओ (नायब सूबेदार)- अनंत सिंह, हेड कांस्टेबल- कमल सिंह, राइफलमैन- अनुज सिंह, राइफलमैन- असरश सिंह और नायक- विनोद कुमार शामिल हैं। इसी क्रम में घादसे में घायल सैनिकों में हेड कांस्टेबल- अरविंद सिंह, हेड कांस्टेबल- सुजान राम, नायक- सागर सिंह, हेड कांस्टेबल- गगनदीप सिंह और राइफलमैन- कार्तिक शामिल हैं।

भारतीय सेना पर हमला मंदिर के 500 मीटर करीब और जिला मुख्यालय से 120 किलोमीटर दूर हुआ। 2 से 3 आतंकवादियों ने सेना के वाहन पर हमला किया। सेना के वाहन पर आतंकियों ने ग्रेनेड के साथ हमला किया। यह क्षेत्र भारतीय सेना की 9 कोर के अंतर्गत आता है। आतंकियों की फायरिंग के बाद जवानों ने भी जवाबी कार्रवाई की। जम्मू के जिन इलाकों को आतंकवाद से मुक्त माना जा रहा था। वहां, लगातार आतंकी हमले हो रहे हैं। 9 जून को रईसी में श्रद्धालुओं की बस पर हुए हमले में नौ लोगों की मौत हो गई थी और 33 घाल हुए थे। 12 जून को सुरक्षाबलों ने कठुआ के हीरानगर में दो आतंकियों को मार गिराया था। 26 जून को डोडा जिले में तीन आतंकी मारे गए थे। (एजेंसियां)

यह भी पढ़ें-

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు మృతి

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రవాదులు దాడులు కొనసాగుతున్నాయి. రెండురోజుల వ్యవధిలో రెండోసారి ఆర్మీ వాహనాలపై దాడులతో రెచ్చిపోయారు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా మచెడి ప్రాంతంలో భారత ఆర్మీ కాన్వాయ్‌పై సోమవారం జరిగిన ఘోరమైన ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఇండియన్ ఆర్మీ 9 కార్ప్స్ పరిధిలో జరిగింది.

రక్షణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కథువా నుంచి 150 కి.మీ దూరంలో ఈ దాడి జరగ్గా, ఆ సమయంలో ఆర్మీ వాహనాలు మాచెడి-కిండ్లీ-మల్హర్ రహదారిపై సాధారణ పెట్రోలింగ్‌లో నిర్వహణలో ఉన్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పుల నేపథ్యంలో అధికారులు అదనపు బలగాలను పంపించారు. ఉగ్రవాదులు కొండపై నుంచి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. గ్రెనెడ్లు కూడా విసిరారని సంబంధిత అధికారులు తెలిపారు. కాల్పుల తర్వాత మన సైనికులు కూడా ప్రతీకారం తీర్చుకున్నారని, దాంతో ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారని అధికారులు తెలిపారు. అనంతరం బలగాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గత కొన్ని వారాలుగా ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో దాడులకు తెగబడుతున్నారు. జూన్ 11,12 తేదీల్లో దోడా జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేశారు. జూన్ 11న చత్తర్‌గలా వద్ద జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడి కారణంగా ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, జూన్ 12న గండో ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడుల తర్వాత యాంటీ-టెర్రరిస్ట్ కార్యకలాపాలను ముమ్మరం చేసిన భద్రతా బలగాలు.. నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులపై రూ. 5 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రకటించారు. జూలై 7(ఆదివారం) కూడా రాజౌరి జిల్లాలోని మజాకోట్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఆర్మీ సిబ్బందికి గాయాలు కావడంతో ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇప్పటికే విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X