नामपल्ली प्रदर्शनी मैदान में मछली प्रसाद वितरण समाप्त, जिन लोगों ने नहीं लिया उन्हें दी जाएगी यहां

हैदराबाद : नामपल्ली प्रदर्शनी मैदान में आयोजित मछली प्रसादम वितरण समाप्त हो गया है। दूसरे दिन यानी 9 जून को प्रातः 11.30 बजे तक मछली दवा का वितरण किया गया। आयोजकों ने कहा कि उसके बाद वितरण बंद कर दिया गया। हालांकि, बत्तीनी बंधुओं ने कहा कि जिन लोगों ने प्रदर्शनी मैदान में मछली का प्रसाद नहीं लिया, उन्हें कावड़ी गुड़ा और दूद बाउली स्थित उनके आवास पर दिया जाएगा।

8 जून को मछली प्रसाद का वितरण शुरू हुआ तो दो दिन तक भारी भीड़ उमड़ी। तेलुगु राज्यों के साथ-साथ अन्य राज्यों से भी मछली प्रसाद के लिए लोग बड़ी संख्या में आये है। प्रसाद के लिए जहां 30 काउंटर बनाए गए हैं, वहीं बुजुर्ग पुरुषों और महिलाओं के लिए अलग-अलग कतारें लगाई गई हैं। टोकन लेने वालों को मछली औषधि का प्रसाद वितरित किया गया। पहले दिन 65 हजार लोगों को मछली प्रसाद बांटा गया। दूसरे दिन भी बड़ी संख्या में लोगों ने मछली प्रसाद ली है।

संबंधित खबर-

ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ముగిసిన చేపమందు పంపిణీ

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. రెండో రోజైన..2024, జూన్ 9వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు చేప మందు పంపిణీ చేశారు. ఆ తర్వాత పంపిణీని నిలిపేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం తీసుకోని వారికి.. కవాడి గూడ, దూద్ బౌలిలోని తమ నివాసల్లో పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు చెప్పారు.

జూన్ 8వ తేదీని చేపమందు పంపిణీ ప్రారంభించగా.. రెండు రోజు మందే భారీగా జనాలు తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రల నుంచి చేప ప్రసాదం కోసం పోటెత్తారు. ప్రసాదం కోసం 30 కౌంటర్లు ఏర్పాటు చేయగా.. వృద్దులు, మహిళలకు సపరేట్ క్యూ లైన్స్ ను ఏర్పాటు చేశారు. టోకెన్ తీసుకున్న వారికే చేప మందు ప్రసాదం పంపిణీ చేశారు. తొలిరోజు 65 వేల మందికి చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రెండో రోజు కూడా అధిక సంఖ్యలో వచ్చిన జనాలు చేప మందును తీసుకున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X