Drugs Case : ड्रग्स मामले में अभिनेत्री रकुल प्रीत सिंह के भाई अमन गिरफ्तार, अब तक… गिरफ्तार

हैदराबाद: सोमवार को नारकोटिक्स कंट्रोल ब्यूरो (एनसीबी) और हैदराबाद पुलिस की स्पेशल ऑपरेशन टीम (एसओटी) के संयुक्त अभियान में बॉलीवुड अभिनेत्री रकुल प्रीत सिंह के भाई अमन प्रीत सिंह समेत 13 अन्य लोगों के साथ गिरफ्तार किया गया। अमन चार अन्य लोगों के साथ हैदराबाद में ड्रग सप्लाई के लिए एक नेटवर्क स्थापित करने में कथित रूप से शामिल था।

कथित तौर पर उन सभी के मूत्र के नमूनों में कोकीन की पुष्टि हुई थी।संयोग से रकुल प्रीत सिंह को पिछले साल प्रवर्तन निदेशालय (ईडी), मुंबई द्वारा एनसीबी द्वारा 2022 में दर्ज एक कथित ड्रग तस्करी और खपत मामले में तलब किया गया था और उनसे पूछताछ की गई थी, जिसमें अभिनेता राणा दग्गुबाती, चार्ममे कौर, नवदीप, रवि तेजा और पुरी जगन्नाथ से पूछताछ की गई थी।

एनसीबी और साइबराबाद पुलिस के राजेंद्र नगर एसओटी द्वारा चलाए गए एक संयुक्त अभियान में, अमन को अनिकेत रेड्डी, प्रसाद, मधुसूदन और निखिल दमन के रूप में पहचाने गए अन्य आरोपियों के साथ गिरफ्तार किया गया था। पुलिस ने ड्रग तस्कर ओनुओहा ब्लेसिंग, अज़ीज़ नोहाम अदेशोला, अल्ला सत्य वेंकट गौतम, सनाबोइना वरुण कुमार और मोहम्मद महबूब शरीफ़ को भी गिरफ़्तार किया है, जबकि दो अन्य डिवाइन एबुका सूज़ी और एज़ोनिली फ्रैंकलिन उचेन्ना फ़रार हैं।

रकुल प्रीत सिंह के छोटे भाई अमन प्रीत सिंह एक टैलेंट डिस्कवरी प्लेटफ़ॉर्म ‘स्टारिंग यू’ के संस्थापक और सीईओ हैं और बहन रकुल के साथ मिलकर स्टारिंग यू इंडिया के इंस्टाग्राम हैंडल पर वीडियो के साथ डिजिटल कंटेंट को बढ़ावा देते हैं। उन्होंने कुछ फ़िल्मों में अभिनय करके अपनी किस्मत आज़माई थी, जिसमें निन्नेपेल्लाडाटा (2020) और प्रोडक्शन नंबर 1 (2020) जैसी तेलुगु फ़िल्में शामिल हैं। उन्होंने 2020 में फ़िल्म रामराज्य से बॉलीवुड में डेब्यू किया।

इससे पहले तेलंगाना एंटी-नारकोटिक्स डिपार्टमेंट ने बिक्री के लिए हैदराबाद में लाई जा रही 2.6 किलोग्राम कोकीन जब्त की थी, जिसके बाद नारकोटिक्स कंट्रोल ब्यूरो और साइबराबाद स्पेशल ऑपरेशन टीम हैदराबाद पार्टी सीन और हाई सोसाइटी में सक्रिय ड्रग पेडलर्स की तलाश में जुट गए थे। नशीले पदार्थों की तस्करी की जांच में हैदराबाद में 13 अमीर उपभोक्ताओं की पहचान की गई थी जो तेलंगाना में सक्रिय रूप से ड्रग इकोसिस्टम को बढ़ावा दे रहे थे। पुलिस ने 13 आरोपियों को गिरफ्तार किया और 199 ग्राम कोकीन, 2 पासपोर्ट, 2 मोटरसाइकिल और 10 सेल फोन जब्त किए। (एजेंसियां)

यह भी पढ़ें-

డ్రగ్స్ కేసులో సినీ నటి రకుల్ ప్రీత్ సోదరుడు అరెస్ట్

హైదరాబాద్ : డ్రగ్స్ సరఫరాదారులపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోతున్నారు సరఫరాదారులు. ఓవైపు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికి విదేశీ డ్రగ్స్ పెడ్లర్స్ తో చేతులు కలిపి డ్రగ్స్ సరఫరా చేస్తూనే ఉన్నాయి కొన్ని ముఠాలు. పక్కా సమాచారంతో సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, నార్సింగి పోలీసుల జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు.

ఈ కేసు వివరాలను రాజేంద్రనగర్ డీసీసీ సీహెచ్. శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పరిధిలోని నార్సింగి పోలీసులు హైదర్ షా కోట్ విశాల్ నగర్ లోని జనాబ్ ఫోర్ట్ వ్యూ ఫ్లాట్ నెంబర్ 202 పై దాడులు నిర్వహించారు.

అక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 199 గ్రాముల కొకైన్, 2 పాస్ పోర్స్ట్, 10 సెల్ ఫోన్స్, 2బైక్ లు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ కేసులు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు నైజీరియన్లు, ఇద్దరు ఇక్కడి వారు ఉన్నారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 199 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు తెలిపారు. నైజీరియా వాళ్ల పాస్ పోర్ట్ లతో పాటు వారి వద్ద నుంచి రెండు టూవీలర్లు, మొబైల్స్ సీజ్ చేశారు.

డ్రగ్స్ రాకెట్ నడిపింది డివైన్ అబుకా సుజి అనే నైజీరియాకు చెందిన వ్యక్తి అని ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. అతడి అనుచరులు ఓనౌహ బ్లెస్సింగ్ అలియాస్ జోనా గోమ్స్ అనే మహిళను అరెస్ట్ చేశారన్నారు. ఈమె దూల్ పేటలో డ్రగ్స్ కేసులోనూ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలైనట్టు తెలిపారు. 2019 నుంచి ఆమె డ్రగ్స్‌ సరాఫరా చేస్తోందని, ముంబై, గోవా, బెంగళూరు ద్వారా ఆరు నెలల్లో 2.6 కిలోల కొకైన్‌ను హైదరాబాద్‌కు నైజీరియన్‌ మహిళా తీసుకొచ్చిందని తమ విచారణలో తేలిందన్నారు.

ఈ ఆరు నెలల్లో 30 మంది వీఐపీ కస్టమర్లకు కొకైన్‌ సరాఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఫేక్ పాస్ పోర్ట్ తయారు చేసి నైజీరియా నుండి ఇక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చింది ఈమెనే అని పోలీసులు స్పష్టం చేశారు. డ్రగ్ పెడ్లర్స్, ఇతర సమాచారం సేకరించి డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు డివైన్ అబుకా సుజి కూడా నైజీరియాకు చెందిన వ్యక్తి అని తేల్చారు. పరారీలో ఉన్న నిందితుల్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు డీసీపీ.

ఈ కేసులో ఓ నిందితుడు డ్రైవర్ కాగా, మరో నిందితుడు టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ అని గుర్తించారు. డ్రగ్స్ తీసుకెళ్లి విక్రయించాల్సిన సమయంలో నార్కోటిక్స్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ, నార్సింగి పోలీసులు ఆకస్మిక దాడులు చేసి ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి దాదాపు 200 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.

డ్రగ్స్‌ గ్యాంగ్‌కు చెందిన కీలక సూత్రధారి ఏబుక సుజి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఏబుక సుజిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని తెలిపారు. డ్రగ్స్ వినియోగదారులకు టెస్టులు డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని మెడికల్ టెస్టులు చేయించారు. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ సైతం డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రకుల్ ప్రీత్ కు డ్రగ్స్ కేసుతో సంబంధం లేదని పోలీసులు తెలిపారు.

డ్రగ్స్ తీసుకున్నవారిలో అమన్ ప్రీత్ సింగ్, కిషన్ రాఠి, అనికేత్, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్, మధు, రఘు, కృష్ణం రాజు, వెంకట్ ఉన్నారు. శాంపిల్స్ ల్యాబ్ కు తరలించి టెస్టులు చేపించగా ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినట్లు డీసీసీ వెల్లడించారు. మొత్తం 13 మందికి టెస్టులు నిర్వహించగా వీరిలో అమన్ ప్రీత్ సింగ్, మధుసూదన్, అనికేత్ రెడ్డి, ప్రసాద్, నిఖిల్ లు కొకైన్ తీసుకున్నారని వీరికి పాజిటివ్ అని రిపోర్టులో వచ్చిందన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అమన్ ప్రీత్ సింగ్ లోటస్ పాండ్ లో ఉంటారని డీసీపీ తెలిపారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ రావు తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X