हैदराबाद/विजयवाड़ा : मालूम हो कि प्रसादमपाडु में पुलिस ने चार माओवादियों को गिरफ्तार किया है। आंध्र प्रदेश पुलिस ने एमएसजे कोर्ट में एक याचिका दायर की है कि माओवादियों से विजयवाड़ा में पूछताछ करने की इजाज़त दी जाये। पुलिस का मानना है कि माओवादियों से पूछताछ करके कुछ खास बातें सामने आने की संभावना है।
इस जांच में कुछ खास लोगों और उनकी ऑर्गनाइज़्ड एक्टिविटीज़ के बारे में और जानकारी मिलने की संभावना है। इस याचिका पर बहस के बाद कोर्ट ने माओवादियों को पुलिस कस्टडी में देने का फैसला दिया। इसके चलते कोर्ट ने इस वीकेंड (शुक्रवार से रविवार तक) माओवादियों से नेल्लोर जेल में पूछताछ करने का आदेश दिया है।
Also Read-
ఆంధ్రప్రదేశ్ పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు, నెల్లూరు జైల్లో విచారణ
హైదరాబాద్/విజయవాడ: ప్రసాదంపాడు వద్ద నలుగురు మావోయిస్టులు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. వీరిని విజయవాడలో విచారించడానికి అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంఎస్జే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మావోయిస్టులను విచారించడం ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.
ఈ విచారణలో కొంతమంది కీలక వ్యక్తుల గురించి, వారి సంఘటిత కార్యకలాపాల గురించి మరింత సమాచారం సేకరించే ఛాన్స్ ఉంది. ఈ పిటీషన్పై వాదోపవాదాలు జరిపిన తర్వాత, న్యాయస్థానం మావోయిస్టులను పోలీసుల కస్టడీకి ఇవ్వాలని ఆదేశించింది. అందువల్ల, ఈ వారాంతంలో (శుక్రవారం నుంచి ఆదివారం వరకు) వీరిని నెల్లూరు జైల్లో విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. (ఏజెన్సీలు)
