ఆంధ్రప్రదేశ్ లో రెండు రైళ్లు ఢీ, ఏడుగురు మృతి, 40 మందికి తీవ్ర గాయాలు

दो ट्रेनों की भीषण टक्कर, 7 यात्रियों की मौत

हैदराबाद: आंध्र प्रदेश के विजयनगरम जिले में रविवार रात दो ट्रेनों की भीषण टक्कर हो गई। इस हादसे में में 7 यात्रियों की मौत हो गई, जबकि 40 लोग घायल हो गए। दरअसल कोठावलासा ‘मंडल’ (ब्लॉक) में कंटकापल्ली जंक्शन के पास पलासा एक्सप्रेस की टक्कर के बाद विशाखापत्तनम-रायगड़ा पैसेंजर ट्रेन के तीन डिब्बे पटरी से उतर गए। इसके कारण यह हादसा हो गया।

बताया जा रहा है क‍ि विशाखापत्तनम-रायगड़ा ट्रेन विशाखापत्तनम से ओडिशा के रायगड़ा जा रही थी, जबकि पलासा एक्सप्रेस श्रीकाकुलम जिले के पलासा से विजयनगरम की ओर जा रही थी। स्थानीय पुलिस ने बचाव एवं राहत अभियान शुरू कर दिया है। दुर्घटनास्थल पर अंधेरा है, जिससे बचाव कार्य मुश्किल हो रही है।

ट्रेन हादसे को लेकर पीएम नरेंद्र मोदी ने मुआवजे का ऐलान क‍िया है। पीएम राहत कोष से हादसे में मरने वाले लोगों के परिजनों को 2-2 लाख सहायता दी जाएगी। वहीं हादसे में घायलों को 50 हजार का मुआवजा मिलेगा।

मेड‍िकल हेल्‍प के ल‍िए ये नंबर जारी

पीड़ितों को चिकित्सा सहायता के लिए विशाखापत्तनम केजीएच में हेल्पलाइन नंबर स्थापित किए गए हैं।1. केजीएच हताहत संख्या: 89125584942. केजीएच डॉ. मोबाइल नंबर: 8341483151(24 घंटे उपलब्ध)3. केजीएच कैजुअल्टी डॉक्टर नंबर: 8688321986 (24 घंटे उपलब्ध) विशाखापत्तनम जिला कलेक्टर डॉ. ए. मल्लिकार्जुन ने कहा कि पीड़ित इन नंबरों पर संपर्क कर सकते हैं।

रेल हादसे के बाद प्रधानमंत्री मोदी ने रेल मंत्री वैष्णव से बात की

प्रधानमंत्री नरेंद्र मोदी ने रविवार को आंध्र प्रदेश के विजयनगरम जिले में दो रेलगाड़ियों की टक्कर होने के बाद रेल मंत्री अश्विनी वैष्णव से बात की और स्थिति का जायजा लिया और कहा कि अधिकारी प्रभावित लोगों को हर संभव सहायता प्रदान कर रहे हैं। इस हादसे में 7 लोगों की मौत हुई है और 40 अन्य घायल हुए हैं।

प्रधानमंत्री कार्यालय (पीएमओ) की ओर से सोशल मीडिया मंच ‘एक्स’ पर जारी एक पोस्ट में मोदी ने कहा क‍ि प्रधानमंत्री नरेन्द्र मोदी ने रेल मंत्री अश्विनी वैष्णव से बात की और अलामांडा और कांतकपल्ले खंड के बीच दुर्भाग्यपूर्ण ट्रेन दुर्घटना के मद्देनजर स्थिति का जायजा लिया। अधिकारी प्रभावित लोगों को हर संभव सहायता प्रदान कर रहे हैं। प्रधानमंत्री ने शोक संतप्त परिवारों के प्रति संवेदना व्यक्त की और घायलों के शीघ्र स्वस्थ होने की कामना की।

रेलवे ने जारी क‍िया हेल्पलाइन नंबर

रेलवे अधिकारियों ने विजयनगरम ट्रेन दुर्घटना घटना के लिए हेल्पलाइन नंबर स्थापित किए हैं। जानकारी के लिए अधिकारियों ने 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 नंबरों पर संपर्क करने की सलाह दी.

कहां भर्ती हैं घायल

सभी घायलों को जल्द से जल्द अस्पताल पहुंचाने की कोशिश की जा रही है। घायलों को स्थानीय अस्पतालों में भेजा जा रहा है। गंभीर हालत वाले लोगों को विजयनगरम सरकारी अस्पताल और विशाखापत्तनम केजीएच में भेजा जा रहा है। हालांकि, बोगियां जर्जर होने के कारण यह पता लगाना मुश्किल लग रहा है कि इनमें कितने लोग फंसे हैं और कितने लोग जानलेवा स्थिति में हैं.

हालांकि सूचना मिलने के बाद अधिकारी तुरंत मौके पर पहुंचे और राहत उपाय किए। इसी बीच बिजली के तार कटे जाने के कारण पूरा हादसा स्थल अंधेरे में छा गया। इससे राहत प्रयासों में गंभीर व्यवधान उत्पन्न हुआ। सेलफोन की रोशनी में राहत कार्य चल रहा है।

क‍िन ट्रेनों में टक्‍कर

पूर्वी तटीय रेलवे क्षेत्र के एक अधिकारी ने कहा क‍ि ‘विशाखापत्तनम-पलासा पैसेंजर (ट्रेन संख्या 08532), विशाखापत्तनम-रायगढ़ा पैसेंजर (ट्रेन संख्या 08504) से टकरा गई। इस घटना में कम से कम 40 लोग घायल हो गए।’ एक अधिकारी ने बताया कि ऐसी आशंका है कि दुर्घटना में 7 की मौत हुई हैं।

बचाव कार्य जोरों पर

मंडल रेल प्रबंधक सौरभ प्रसाद घटनास्थल पर पहुंच गये हैं और बचाव कार्य जोरों पर है। अधिकारी ने बताया कि स्थानीय प्रशासन और राष्ट्रीय आपदा मोचन बल (एनडीआरएफ) को सूचित किया गया और उनसे सहायता मांगी गई तथा एम्बुलेंस तथा दुर्घटना राहत रेलगाड़ियां घटनास्थल पर पहुंच गईं।

सीएम जगन ने जताया दुख

आंध्र प्रदेश के मुख्यमंत्री वाई एस जगनमोहन रेड्डी ने घटना पर दुख व्यक्त करते हुए संबंधित अधिकारियों को बचाव कार्य करने का निर्देश दिया। उन्होंने अधिकारियों से घायलों को ले जाने के लिए पर्याप्त संख्या में एम्बुलेंस की व्यवस्था करने को कहा।

హైదరాబాద్: విజయనగరం (ఆంధ్రప్రదేశ్) సమీపంలో కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అలాగే 40 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. రైలు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగన్ మృతులకు సంతాపం ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. వైద్య, పోలీస్, రెవెన్యూ, ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఘటనకు సంబంధించి తనకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.

రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్ ప్రభుత్వం

విజయనగరం (ఆంధ్రప్రదేశ్) రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించింది. వెంటనే ఈ సహాయాన్ని బాధితుల కుటుంబాలకు అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అటు ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలిస్తున్నారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు. సహాయక చర్యల్లో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా ఈ ఘటనలో మూడు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. రైలు ఘటన నేపథ్యంలో విజయనగరం వైపు వెళ్లే పలు రైళ్లను అధికారులు మూసివేశారు.

రైలు ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ

విజయనగరం (ఆంధ్రప్రదేశ్) జిల్లాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు మోదీ సంతాపం ప్రకటించారు. సహాయక చర్యల గురించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధాని ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని రైల్వే మంత్రికి మోదీ ఆదేశాలు జారీ చేశారు.

మోదీ ఆదేశాలతో ప్రమాదంపై సీఎం జగన్‌తో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని, బాధితులను ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. అయితే ఘటనా స్థలానికి అంబులెన్స్ వెళ్లకపోవడం, రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలను ఆటంకం కలుగుతోంది. దీంతో 1.5 కిలోమీటరల్ మేర క్షతగాత్రులను సహాయ సిబ్బంది మోసుకెళ్తున్నారు. విశాఖ నుంచి ఘటనా స్థలానికి రైల్వే రిలీఫ్ రైలు బయలుదేరింది.

rom CEE O.P to SR DEE/TRSO/SC, BZA/GTL/GNT,HYB,NED.
1) While passing automatic signal at on observe where owing to the curvature of the line, fog , rain, dust storm, engine working the train pushing it or other causes , the line ahead cannot be seen clearly, the loco pilot shall proceed at very slow speed, which shall under no circumstances, exceed 10 kmph. Under these circumstances, the loco pilot, when not accompanied by an Assistant loco pilot and if he considers necessary, may seek the assistance of guard by giving the prescribed code of whistle. Follow General rule 9.02
2) While passing IB at on follow rules, when IB phone not working, follow 15 kmph when view is clear , 8 kmph when view is not clear.

హెల్ప్‌లైన్ నెంబర్లు

రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. మృతులు, బాధితుల సమాచారం కోసం నెంబర్లను అందుబాటులోకి తెచ్చారు. 0891-2746330, 0891-2744619, 8106053051, 8106053052, 8500041670, 8500041677, 8300383004, 8500585006 నెంబర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

అలాగే బాధితుల వైద్య సహాయార్థం కోసం విశాఖపట్టణం K.G.Hలో హెల్ప్ లైన్ నంబర్లను జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున ఏర్పాటు చేశారు. 8912558494, 8341483151, 8688321986 నెంబర్లను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి , చినరావుపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

రైలు ప్రమాదంపై రైల్వేశాఖ కీలక ప్రకటన

విజయనగరం (ఆంధ్రప్రదేశ్) జిల్లాలోని కంటకాపల్లి రైల్వే జంక్షన్ మధ్య రెండు రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనపై వాల్తేరు డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ స్పందించారు. విశాఖ-రాయగడ ప్యాసింజర్ పట్టాలు తప్పిందని, చీకటి కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుందని అన్నారు. ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

అటు రాయగడ ప్యాసింజర్‌ను వెనుక నుంచి పలాస ప్యాసింజర్ ఢీకొట్టింది. సిగ్నల్ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో విశాఖ-రాయగడ ప్యాసింజర్ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యం జరుగుతోంది. రైల్వే మైన్‌లైన్‌లో దుర్ఘటనతో రైల్వే విద్యుత్ వైర్లు తెగిపడినట్లు తెలుస్తోంది. అధికారులు సహాయక చర్యలను చేపడుతున్నారు.

మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఒక బోగీని కట్ చేసి క్షతగాత్రులను సిబ్బంది బయటకు తీస్తున్నారు. 3 బోగీల్లో క్షతగాత్రులను బయటకు తీసిన తర్వాత రైళ్లను పునరుద్దరించనున్నారు.

(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X