రైతులందరికీ రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమానికి బిఆర్ఎస్ పిలుపు

రాష్ట్రంలో 40 శాతం మంది రైతన్నలకు కూడా అందని రుణమాఫీ – కేటీఆర్ ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తయిందని మాటలు చెప్తుంటే.. మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారు అనేక ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర … Continue reading రైతులందరికీ రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమానికి బిఆర్ఎస్ పిలుపు